బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

దేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజ

విజయవాడ, సెప్టెంబర్ 07 (సిటీ టైమ్స్): దేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) కీలకపాత్ర పోషిస్తున్నదని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రతినిధులు పేర్కొన్నారు. రెండు రోజులపాటు విజయవాడలో జరిగిన ఈ సమావేశాలకు జాతీయ అధ్యక్షుడు సురేష్ శర్మ అధ్యక్షత వహించారు.జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని, అలాగే మీడియా స్వేచ్ఛను కాపాడడంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సమావేశం తీర్మానించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను కలిపిన మీడియా కౌన్సిల్ ఏర్పాటు అవసరమని హాజరైన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఈ మహాసభలకు దేశంలోని 19 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సుమారు 25 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.