బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళి

తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళి

మియాపూర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జయశంకర్‌ సార్‌ జయంతి

సైబరాబాద్, ఆగస్టు 6 (సిటీటైమ్స్): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మియాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో నివాళులర్పించారు. డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి జయశంకర్‌ సార్‌ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

కార్యక్రమంలో మియాపూర్‌ సర్కిల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.