బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

మియాపూర్ లో 21 కిలోల గంజాయి పట్టివేత

శేరిలింగంపల్లి, సిటీటైమ్స్:
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ రోడ్డు లో బుధవారం మియాపూర్ పోలీసులు, ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులు గంజాయిని గుర్తించారు. మహీంద్రా కారులో దాదాపుగా 21 కిలోల గంజాయిని ఒరిసా నుండి హైదరాబాద్ కి తరలిస్తుండగా పట్టుకున్నారు . నలుగురు నిందితులు అందులో ఒరిసాకు చెందిన కీలక నిందితుడితో పాటు అతని అనుచరులు ఇద్దరు, హైదరాబాదుకు చెందిన ఒక్కరిని గుర్తించారు. కారుతో పాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.