బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

సెప్టెంబర్ 9 నుంచి 48 గంటలపాటు నీటి సరఫరా అంతరాయం

భాగ్యనగరం, సెప్టెంబర్ 07(సిటీటైమ్స్):
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం కింద వాల్వ్ మార్పిడి పనుల కారణంగా సెప్టెంబర్ 9 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 11 ఉదయం 6 గంటల వరకు (48 గంటలు) అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.

ప్రభావిత ప్రాంతాలు

ఎస్‌.ఆర్‌.నగర్, సనత్‌నగర్, బోరబండ, కుకట్‌పల్లి, కెపిహెచ్‌బి, మియాపూర్, హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, మాధాపూర్, నల్లగండ్ల, అల్వాల్, యాప్రాల్, మౌలాలి, కాప్రా, మల్లాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బోల్లారం, బౌరాంపేట్, కొంపల్లి, దమ్మాయిగూడ, జవహర్‌నగర్, పొచారం తదితర ప్రాంతాలు.

వాటర్ బోర్డు ప్రజలను ముందుగానే నీరు నిల్వ చేసుకుని, పొదుపుగా వినియోగించుకోవాలని సూచించింది.