బ్రేకింగ్ న్యూస్
ప్రజా వీరుడు పండుగ సాయన్నకు ఘన నివాళిబడిలో బోనాల సందడి!మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయంహఫీజ్‌పేటలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’కు సన్నాహాలుమురుగునీటి వివాదం.. ఇరువర్గాలపై కేసులుబ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతిఓఆర్‌ఆర్‌ పక్కన కల్వర్టులో మృతదేహంప్రజా వీరుడు పండుగ సాయన్నకు ఘన నివాళిబడిలో బోనాల సందడి!మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయంహఫీజ్‌పేటలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’కు సన్నాహాలుమురుగునీటి వివాదం.. ఇరువర్గాలపై కేసులుబ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతిఓఆర్‌ఆర్‌ పక్కన కల్వర్టులో మృతదేహం
తెలంగాణ

196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌

196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌

3,200 మందికి అన్నప్రసాద వితరణ.. సేవలోనే సంతృప్తి: చైర్మన్‌ కొండ విజయ్‌కుమార్‌

చందానగర్‌, ఆగస్టు 8 (సిటీటైమ్స్): హోప్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 196వ అన్నదాన కార్యక్రమాన్ని శనివారం గంగారంలోని ఫౌండేషన్‌ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఫౌండేషన్‌ సభ్యులతో కలిసి చైర్మన్‌ కొండ విజయ్‌కుమార్‌ పాల్గొని అన్నప్రసాదాలను వడ్డించారు. సుమారు 3,200 మంది అన్నప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా అన్నం అందించడంలో ఎంతో సంతృప్తి ఉందన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో హోప్‌ ఫౌండేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.