బ్రేకింగ్ న్యూస్
కొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
తెలంగాణ

జయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు

జయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు

శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయంలో జయంతి వేడుకలు

నివాళులర్పించిన జోనల్‌ కమిషనర్‌ నారాయణ్‌ అమిత్‌

శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (సిటీటైమ్స్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ చేసిన మేధోపరమైన పోరాటం చిరస్మరణీయమని శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ నారాయణ్‌ అమిత్‌, ఐఏఎస్‌ అన్నారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా గురువారం జోనల్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌ అందించిన సిద్ధాంతాలు, చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని నారాయణ్‌ అమిత్‌ పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోన్‌, సర్కిల్‌ పరిధిలోని అధికారులు, జోనల్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొని జయశంకర్‌కు నివాళులర్పించారు.