బ్రేకింగ్ న్యూస్
తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!
తెలంగాణ

మియాపూర్ లో 21 కిలోల గంజాయి పట్టివేత

శేరిలింగంపల్లి, సిటీటైమ్స్:
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ రోడ్డు లో బుధవారం మియాపూర్ పోలీసులు, ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులు గంజాయిని గుర్తించారు. మహీంద్రా కారులో దాదాపుగా 21 కిలోల గంజాయిని ఒరిసా నుండి హైదరాబాద్ కి తరలిస్తుండగా పట్టుకున్నారు . నలుగురు నిందితులు అందులో ఒరిసాకు చెందిన కీలక నిందితుడితో పాటు అతని అనుచరులు ఇద్దరు, హైదరాబాదుకు చెందిన ఒక్కరిని గుర్తించారు. కారుతో పాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.